Monday 3 October 2011

ప్రైవేటు బస్సులను తగ్గించిన యజమానులు

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో బీజేపీ ఎంపీ అశోక్ అర్గల్‌ను నిందితుడిగా చేర్చుతూ ఢిల్లీ పోలీసులు ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో అర్గల్‌ను ప్రశ్నించేందుకు అనుమతినివ్వాలని లోకసభ స్పీకర్ మీరాకుమార్‌కు ఢిల్లీ పోలీసులు వినతి పత్రం సమర్పించారు.